అక్షర సమస్యా పూరణం...డా.శ్యామలగడ్డం..21-08-2018... ±++++++++++++++++++++++++++++++++++++++
జలప్రళయము సంభవించె కేరళమునందునను వరదలందున సర్వము పోగొట్టుకొనిరి జనులు, ముక్కంటి తలచుకొనగ ఆదుకొనుహస్తములను వరదవచ్చి జనులకెల్ల వరములొసగునట!
No comments:
Post a Comment