Wednesday, 17 May 2017

తేటగీతి...పద్యం


.శంకరాభరణము.. సమస్యా పూరణం...

మండు వేసవిలో చెలి మెండు సుమ్మి....
++++++++++++++++++++++++++

రోహిణీ.  కార్తె ఎండలో  రోళ్ళు  పగల ..
వడను మాడిఅసువులు బాయగ జనులును..
వాడిగ వడగళ్ళతొ వానయు  కురియగను.
మండువేసవిలో చలి మెండు సుమ్మి..

డాక్టర్.శ్యామల గడ్డం..

No comments:

Post a Comment