కవితలో మొదటి భాగం.
“మనిషి ఎంత చెడ్డవాడు!
బ్రతికి ఉన్నవాని మంచి
గుర్తించడు కాని వాని
చెడును వెతికి కెలుకుతాడు
మనిషి ఎంత మంచివాడు!
చనిపోయిన వాని చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు”
మానవుడు అని ప్రకటిస్తూ ఆయన ఒక కవిత రాశాడు.
“దేవ దానవుల హయాము లో
శిష్ట రక్షణ దుష్ట సంహారం చేయ
అవతారాలెత్తి యెత్తి
విసుగెత్తిన దేవుడు
మానవుణ్ణి సృష్టించి ఉంటాడు”
జరిగిందంతా చూస్తూ
ఎరగనట్లు పడి ఉండగ
సాక్షీ భూతుణ్ణి గాను
సాక్షాత్తూ మానవుణ్ణి”
No comments:
Post a Comment